ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాకు టీకాయే రక్ష

ABN, First Publish Date - 2021-05-18T05:19:23+05:30

కరోనాకు టీకాయే రక్ష అని రైల్వేకోడూరు తహసీల్దార్‌ జే. శిరీషా తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వేకోడూరు, మే 17: కరోనాకు టీకాయే రక్ష అని రైల్వేకోడూరు తహసీల్దార్‌ జే. శిరీషా తెలిపారు. సోమవారం రైల్వేకోడూరు పట్టణంలోని హెచ్‌ఎంఎం హైస్కూలులో ప్రజలకు కరోనా టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైర్‌సను తట్టుకోవాలంటే టీకాలు ప్రతి ఒక్కరు వేయించుకోవాలన్నారు. ప్రజలు కరోనాను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, పరిశుభ్రంగా ఉండాలని, శానిటైజర్లు ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు ఆర్‌ఐ పగడాల ఫణిక్రిష్ణ  పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T05:19:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising