ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2200 మందికి వ్యాక్సినేషన్‌

ABN, First Publish Date - 2021-09-18T05:26:50+05:30

కరోన మెగా వ్యా క్సిన్‌ డ్రైవ్‌లో భాగంగా శుక్రవారం అన్ని సచివాలయాల్లో 2200 మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్లు తొట్టిగారిపల్లె ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికా రి చంద్రహా్‌సరెడ్డి తెలిపా రు.

ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌ వేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్న డాక్టర్‌ చంద్రహా్‌సరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేల్‌ రూరల్‌, సెప్టెంబ రు 17: కరోన మెగా వ్యా క్సిన్‌ డ్రైవ్‌లో భాగంగా శుక్రవారం అన్ని సచివాలయాల్లో 2200 మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్లు తొట్టిగారిపల్లె ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికా రి చంద్రహా్‌సరెడ్డి తెలిపా రు. మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ లో భాగంగా 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కరోన వ్యాక్సిన్‌ వేయించుకోవాలని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కరోన వ్యాక్సిన్‌ పట్ల అవగాహన కల్పించి 2200 మందికి వ్యాక్సిన్‌ వేశారన్నారు.  కార్యక్రమంలో వైద్య సిబ్బంది,  ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు. 

పోరుమామిళ్ల, సెప్టెంబరు 17: మండలంలోని 17 గ్రామ సచివాలయాల్లో 1975 మందికి టీకాలు వేసినట్లు టేకూరుపేట ప్రాధమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ వేసినట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-09-18T05:26:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising