ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తు తెలియని వాహనం ఢీ... ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-02-25T05:14:41+05:30

మండల పరిధిలోని రెడ్డిపల్లె చెరువు కట్టవద్ద కడప-చెన్నై రహదారిలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేష్‌(28) అనే వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుల్లంపేట, ఫిబ్రవరి 24 : మండల పరిధిలోని రెడ్డిపల్లె చెరువు కట్టవద్ద కడప-చెన్నై రహదారిలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేష్‌(28) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా.. రైల్వేకోడూరుకు చెందిన నరేష్‌ రాజంపేట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో నరేష్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-02-25T05:14:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising