ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఇరువురి మృతి

ABN, First Publish Date - 2021-01-17T05:04:54+05:30

మండలంలోని జి.కె. రాచపల్లెకు చెందిన సుబ్బారెడ్డి (78), రెడ్డిప్రసాద్‌ (49) కేవీ పల్లె సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు కేవీ పల్లె పోలీసులు తెలిపారు.

మృతి చెందిన రెడ్డిప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుండుపల్లె, జనవరి 16: మండలంలోని జి.కె. రాచపల్లెకు చెందిన సుబ్బారెడ్డి (78), రెడ్డిప్రసాద్‌ (49) కేవీ పల్లె సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు కేవీ పల్లె పోలీసులు తెలిపారు.  వివరాల మేరకు కలికిరి  మండలం మహల్‌ గ్రామంలోని ఆసుపత్రికి ద్విచక్ర వాహనంలో వస్తుండగా కేవీ పల్లె పంచాయతీ కమ్మపేట గ్రామం వద్ద శనివారం అతివేగంగా వస్తున్న కారు ఢీ కొనడంతో రెడ్డిప్రసాద్‌ సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సుబ్బారెడ్డి వాహనంపై పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కేవీ పల్లె ఎస్‌ఐ రామమోహన్‌ అక్కడి చేరుకుని మృతదేహాలను పీలేరు ప్రభుత్వాపత్రికి తరలించినట్లు తెలిపారు. కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు తెలిపారు. 



Updated Date - 2021-01-17T05:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising