ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి

ABN, First Publish Date - 2021-03-03T04:37:24+05:30

దుంపలగట్టు, సంజీవనగరం మధ్యలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి చెందాయి.

మృతి చెందిన జింక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాజీపేట, మార్చి 2: దుంపలగట్టు, సంజీవనగరం మధ్యలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి చెందాయి. కడప-కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న జింకలను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అవి రెండూ అక్కడికక్కడే మృతి చెందాయి. వీటిని స్థానికులు గుర్తించి అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. మృతి చెందిన జింకలకు పశువైద్యాధికారి సురేష్‌రెడ్డి పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - 2021-03-03T04:37:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising