ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మృతులకు నివాళి

ABN, First Publish Date - 2021-05-13T04:54:35+05:30

కరోనా మృతులకు టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, ఆయన సతీమణి, టీడీపీ మహిళా నాయకురాలు లక్ష్మీప్రసన్నలతో కలిసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు.

కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న లింగారెడ్డి, లక్ష్మిప్రసన్న దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు క్రైం, మే 12 : కరోనా మృతులకు టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, ఆయన సతీమణి, టీడీపీ మహిళా నాయకురాలు లక్ష్మీప్రసన్నలతో కలిసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు బుధవారం సాయంత్రం ఆయన తన నివాసంలో కొవ్వొత్తులతో కరోనా మృతులకు తీవ్ర సంతాపం తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది కరోనా రోగులు బెడ్డు, అక్సిజన్‌ అందక మృత్యువాత పడుతున్నారని, ఈ మరణాలతోనైనా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల న్నారు. కరోనా బాధితులకు ఆస్పత్రిలో బెడ్డు, అక్సిజన్‌ సౌకర్యం కల్పించి ప్రాణాలు కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-05-13T04:54:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising