ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ

ABN, First Publish Date - 2021-01-21T05:15:10+05:30

పేద విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే 22వ తేదీన సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు వేణుగోపాల్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, జనవరి20 : పేద విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే  22వ తేదీన సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు వేణుగోపాల్‌ హెచ్చరించారు. బుధవారం రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో 77వ జీవోను రద్దు చేయాలని కోరుతూ సీఎం కార్యాలయ ముట్టడి వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ జిల్లా ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్‌, శివకృష్ణ, సురేంద్ర, వంశీ, చంద్ర, ఉమేష్‌, గోపాలకృష్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T05:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising