ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు ట్రాక్టర్లు, జేసీబీ స్వాధీనం

ABN, First Publish Date - 2021-05-06T04:42:24+05:30

ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు, ఒక జేసీబీని పోలీసులు స్వాధీనం చేసు కున్నారు.

సీజ్‌ చేసిన ఇసుక ట్రాక్టర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటి, మే 5: ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు, ఒక జేసీబీని పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. పట్టణ పరిధిలోని పాత రాయచోటి సమీపంలో ఉన్న మాండవ్యనదిలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు, జేసీబీని బుధవారం ఎస్‌ఈబీ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) అధికారి భార్గవ్‌రెడ్డి, ఎస్‌ఐ నరసింహారెడ్డిలు స్వాఽధీనం చేసుకున్నారు. నలుగురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను అధికారులు సీజ్‌ చేసినట్లు తెలియజేశారు.

Updated Date - 2021-05-06T04:42:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising