ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ ధరించకుంటే జరిమానాలు తప్పవు

ABN, First Publish Date - 2021-04-13T04:58:44+05:30

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపఽథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధ తప్పక మాస్క్‌ ధరించాలని లేకుంటే జరిమానాలు తప్పవని మైలవరం, తలమంచి పట్నం ఎస్‌ఐలు ప్రవీణ్‌కుమార్‌, ధనుంజయు డులు పేర్కొన్నారు.

వాహనదారుడికి మాస్క్‌ ధరింపజేస్తున్న ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, ఏప్రిల్‌ 12 : కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపఽథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధ తప్పక మాస్క్‌ ధరించాలని లేకుంటే జరిమానాలు తప్పవని మైలవరం, తలమంచి పట్నం ఎస్‌ఐలు ప్రవీణ్‌కుమార్‌, ధనుంజయు డులు పేర్కొన్నారు. సోమవారం మైలవరం, తలమంచిపట్నం ప్రఆన రహదారులలో ఎస్‌ఐలు  మాస్క్‌లు ధరించని వారికి మాస్క్‌లు పంపీణీ చేసి జరిమానాలు విధిం చి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, మాస్క్‌ లేనిదే ఇంటి నుంచి బయటకు రాకూడద ని, శానిటైజర్‌తో చేతులను శుభ్రపరచుకోవాలన్నా రు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించాలన్నారు.

Updated Date - 2021-04-13T04:58:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising