ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్తు ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే వైసీపీ నైజం

ABN, First Publish Date - 2021-10-28T03:36:06+05:30

రాష్ట్రాన్ని మత్తు ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే వైసీపీ నైజం అని తెలుగు యువత రాష్ట్ర నాయకుడు బొక్కసం సునీల్‌ అన్నారు.

మాట్లాడుతున్న బొక్కసం సునీల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు యువత రాష్ట్ర నాయకుడు బొక్కసం సునీల్‌

రైల్వేకోడూరు, అక్టోబరు 27: రాష్ట్రాన్ని మత్తు ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే వైసీపీ నైజం అని తెలుగు యువత రాష్ట్ర నాయకుడు బొక్కసం సునీల్‌ అన్నారు. బుధవారం రైల్వేకోడూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని, రాష్ట్ర యువత మత్తులో పడటంతో వారి భవిష్యత్తు అంధకారమయంగా మారుతోందన్నారు. రైల్వేకోడూరు నడిబొడ్డున గంజాయి విక్రయాలు సా గుతున్న విషయం రైల్వేకోడూరు ప్రజాప్రతినిధికి తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబును నార్కో అనాలసిస్‌ పరీక్షకు పంపాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలన్నారు. 

Updated Date - 2021-10-28T03:36:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising