ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేలుడు ప్రమాదం దిగ్ర్భాంతికి గురి చేసింది

ABN, First Publish Date - 2021-05-09T04:43:02+05:30

కలసపాడు మండలం మామిళపల్లె వద్ద ఉన్న ముగ్గురాయి గనిలో బ్లాస్టింగ్‌ జరిగి పది మంది మృతి చెందారనే వార్త తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

కడప, మే 8 (ఆంధ్రజ్యోతి): కలసపాడు మండలం మామిళపల్లె వద్ద ఉన్న ముగ్గురాయి గనిలో బ్లాస్టింగ్‌ జరిగి పది మంది మృతి చెందారనే వార్త తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలి పనులకు పోయి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం, తక్షణం పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. సంఘటనకు కారకులైన వారిని విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2021-05-09T04:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising