ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిమెంటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-12-10T04:36:35+05:30

ప్రభుత్వం సిమెంటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న సీఐటీయూ నేత మనోహర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 9 : ప్రభుత్వం సిమెంటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ డిమాండ్‌ చేశారు. సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోడింగ్‌, అన్‌లోడింగ్‌, ప్యాకింగ్‌ మినహా అన్ని పనులను ఉద్యోగ రూపంలో చూడాలన్నారు. కార్మికులకు మౌలిక వసతులు కల్పించడంలో సిమెంటు పరిశ్రమల యజమాన్యాలు విఫలమయ్యాయని తెలిపారు. సూప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. శుక్రవారం రాయలసీమ జిల్లాల సిమెంటు కార్మికుల సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.  సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-10T04:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising