ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా షిర్డీ సాయినాధుని విగ్రహ ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2021-08-28T05:14:56+05:30

మండల పరిధిలోని వత్తలూరు పంచాయతీ మల్లెంవారిపల్లెలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శుక్రవారం షిర్డీసాయినాధుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది.

విగ్రహ ప్రతిష్ఠ పూజల్లో ఎమ్మెల్యేలు మేడా, కొరముట్ల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుల్లంపేట, ఆగస్టు 27 : మండల పరిధిలోని వత్తలూరు పంచాయతీ మల్లెంవారిపల్లెలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శుక్రవారం షిర్డీసాయినాధుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ చేశా రు. వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డి, ఆయన సతీమణి మాళవికలు కోటి రూపాయలు పైగా వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయంలో నవగ్రహ ప్రతిష్ఠ, విగ్నేశ్వర విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అనంతరం పెద్ద ఎత్తున భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు.

 

Updated Date - 2021-08-28T05:14:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising