ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రామికుల పక్షాన నిలబడ్డ మహా కవి గుర్రం జాషువా: వీసీ

ABN, First Publish Date - 2021-07-25T05:13:52+05:30

శ్రామికుల పక్షాన నిలబడ్డ మహా కవి గుర్రం జాషువా అని వీసీ సూర్యకళావతి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప వైవీయూ, జూలై 24: శ్రామికుల పక్షాన నిలబడ్డ మహా కవి గుర్రం జాషువా అని వీసీ సూర్యకళావతి అన్నారు. వైవీయూ, నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ వెబ్‌నార్‌ సదస్సుకు వీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళితులు, మహిళల పట్ల జాషువా ప్రదర్శించిన వైఖరి ఎంతో గొప్పదన్నారు. రాష్ట్ర పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, సింహపురి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ జాషువా మరణంలేని కవిగా ప్రజల నాలుకలపై ఎన్నటికి నిలిచిపోతారన్నారు.  

Updated Date - 2021-07-25T05:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising