ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN, First Publish Date - 2021-12-01T04:43:24+05:30

తుఫాను దాడితో పంటలన్నీ ధ్వంసమై రైతు గోడుగోడు మంటున్నాడని ఈ సమయంలో ప్రభుత్వం రైతును అన్ని విధాల ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వరదరా జులరెడ్డి డిమాండ్‌చేశారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌ నవంబరు 30: తుఫాను దాడితో పంటలన్నీ ధ్వంసమై రైతు గోడుగోడు మంటున్నాడని ఈ సమయంలో ప్రభుత్వం రైతును అన్ని విధాల ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వరదరా జులరెడ్డి డిమాండ్‌చేశారు. మంగ ళవారం ఆయన విలేకరుతో మా ట్లాడుతూ రాయలసీమ రైతును ఎప్పుడూ కరువుకాటేస్తే మూడే ళ్లుగా వరదలు తీవ్రం గా దెబ్బతీస్తున్నాయన్నారు. కోతకు వచ్యిన వరిపంటతో సహా మెట్ట రైతులు వేసిన శనగ, కంది, పత్తి మినుము పంటలు పూర్తి గా తుడిచిపెట్టకపోయాయన్నారు. ప్రభుత్వం పంటలకు పూర్తి నష్టపరిహారం చెల్లించి తిరిగి పంటలకు విత్త నాలు ఎరువులు ఉచితంగా అందజేయాలన్నారు. పంట రుణాలు మాపీ చేస్తూ కొత్తరుణాలు మంజూరు చేయాలన్నారు. రాజంపేట మండలంలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి కొట్లుకుపోయిన గ్రామాల ప్రజ లకు యుద్ధప్రాతిపదికన పునరావాసం కల్పించాలన్నారు. సమా వేశంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, శివాల యం మాజీ చైర్మన్‌ పల్లా శంకర్‌, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు గుర్రప్పలు పాల్గొన్నారు

Updated Date - 2021-12-01T04:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising