ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదవశాత్తు కాల్వలో పడి బాలిక మృతి

ABN, First Publish Date - 2021-05-13T05:30:00+05:30

మండల పరిధిలోని మిడుతూరు వాసి ఎం.లక్ష్మి (16) అనే బాలిక ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి చెందింది.

లక్ష్మి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాజీపేట, మే 13: మండల పరిధిలోని మిడుతూరు వాసి ఎం.లక్ష్మి (16) అనే బాలిక ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి చెందింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు ఎం.వెంకటరమణ, రంగమ్మ దంప తుల కుమార్తె లక్ష్మి ఇంటి బయట ఆడుకుంటూ సమీప కేసీ కెనాల్‌ కాల్వలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. సంఘటన స్థలానికి ఏఎస్‌ఐ రాజగోపాల్‌రెడ్డి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising