ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలుడి శవం లభ్యం

ABN, First Publish Date - 2021-03-25T04:38:55+05:30

పెన్నానదిలో ఈతకు వెళ్లి అదృశ్యమైన ముగ్గురు బాలురుల్లో మూడవ బాలుడు షేక్‌ మహమ్మద్‌సైపుల్లా శవాన్ని బుధవారం ఫైర్‌ సిబ్బంది బయటకు తెచ్చారు.

బాలుడి శవాన్ని బయటకు తీస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు, మార్చి 24: పెన్నానదిలో ఈతకు వెళ్లి అదృశ్యమైన ముగ్గురు బాలురుల్లో మూడవ బాలుడు షేక్‌ మహమ్మద్‌సైపుల్లా శవాన్ని బుధవారం ఫైర్‌ సిబ్బంది బయటకు తెచ్చారు. మంగళవారం ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి పెన్నానదిలో అదృశమైన విషయం విధితమే. ఇప్పటికే ఇరువురు బాలురుల శవాలను బయటకు తీసిన ఫైర్‌ సిబ్బంది మూడవ బాలుని ఆచూకీ కనుగొని అతను మరణించడంతో బయటకు తెచ్చారు. 

Updated Date - 2021-03-25T04:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising