ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

ABN, First Publish Date - 2021-05-11T04:51:57+05:30

రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, మే10 : రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలలోని పాటూరు పంచాయతీ పరిధిలో రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తేవడంతో ఆయన వీరి సమస్యలను పరిశీలించారు.  పాటూరు పంచాయతీలో అధికారు లు, మిల్లర్ల మధ్య సమన్వయలోపం వల్ల కొనుగోలు ఆలస్యం అయ్యిందన్నారు. రెండు, మూడు రోజులలో ధాన్యం అంతా కొనుగోలు చేస్తామన్నారు. డీసీఎం జూనియర్‌ అసిస్టెంట్‌ తిరుపాల్‌రెడ్డి, డీసీఎం మండల ఇన్‌చార్జి ఇక్బాల్‌, ఆర్‌.బి.కె ఇన్‌చార్జి సాయిప్రియ, పాటూరు సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, రైతులు శ్రీను, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T04:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising