ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్‌ తరువాతనే పరీక్షలు నిర్వహించాలి

ABN, First Publish Date - 2021-05-17T05:07:46+05:30

పదో తరగతి, ఇంటర్‌ మీడియట్‌ విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్‌ వేసిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు వేణుగోపాల్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, మే16 : పదో తరగతి, ఇంటర్‌ మీడియట్‌ విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్‌ వేసిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు వేణుగోపాల్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేశ్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్‌, మందులు దొరకడం కాదు... కనీసం శ్మశానవాటికలో దహనసంస్కారాలకు ఖాళీ లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండటం సిగ్గు చేటన్నారు. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి భయపడే మీరూ నేడు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.   ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పది, ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కొవిడ్‌ నిబంధనల పాటిస్తూ ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2021-05-17T05:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising