ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భయబ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ : బీజేపీ

ABN, First Publish Date - 2021-10-25T05:08:27+05:30

ఉప ఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేయ డం కోసం ప్రతిపక్ష నేతలను అరెస్టుచేసి వైసీపీ భయబ్రాంతులకు గురిచేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు,అక్టోబరు 24: ఉప ఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేయ డం కోసం ప్రతిపక్ష నేతలను అరెస్టుచేసి వైసీపీ భయబ్రాంతులకు గురిచేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగం గా ఆయన విలేకర్లతో మాట్లాడు తూ రెండేళ్లలో వైసీపీ అరాచకాలకు పాల్పడిందని ప్రజా సమస్యలను గాలికొదిలేసి అక్రమవ్యాపారాలపై దృష్టిపెట్టింద ని ఆరోపించారు.

ఒక నియోజకవర్గం ఉప ఎన్నికకు  మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంతమందిని నియమించడం అవసరమాఅని ఆయన ప్రశ్నించారు.  ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని ఉప ఎన్నికలో ఓడిపోతామన్న భయాందోళన అధికారపార్టీలో మొదలైందన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ధనార్జనే ద్యేయంగా పాలన కొనసాగిస్తున్నారన్నారు.

Updated Date - 2021-10-25T05:08:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising