ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అరాచకపాలనకు బుద్ధి చెప్పండి

ABN, First Publish Date - 2021-10-26T04:50:17+05:30

రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ అరాచకపాలనకు బుద్ది చెప్పి బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటు వేసి కమలమ్మను గెలిపించాలని రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్‌ పేర్కొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ హర్షకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్‌


పోరుమామిళ్ల, అక్టోబరు 25 : రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ అరాచకపాలనకు బుద్ది చెప్పి బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటు వేసి కమలమ్మను గెలిపించాలని రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్‌ పేర్కొన్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే కమలమ్మ స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పాలన నియంత పాలనగా ఉందన్నారు.  బద్వేలు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. కమలమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 500 కోట్ల రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఈ రెండేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.  కమల్మను గెలిపిస్తే అసెంబ్లీలో ప్రజావాణి వినిపిస్తుందన్నారు. బద్వేలు నియోజకవర్గ వైసీపీ నాయకుల ఒత్తిడి, పెత్తందారి వ్యవస్థ ఎక్కువ కావడంతోనే డాక్టర్‌ వెంకటసుబ్బయ్య మృతి చెందాడని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వల్లి, ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-26T04:50:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising