ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాలు

ABN, First Publish Date - 2021-10-22T05:02:20+05:30

గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి మొదటి, ద్వితీయ స్థానం వచ్చిన బాలికలకు కోరమండల్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

ప్రతిభా పురస్కారాలు పొందిన విద్యార్థినులతో కోరమాండల్‌ సంస్థ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎడ్యుకేషన్‌), అక్టోబరు 21 : గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి మొదటి, ద్వితీయ స్థానం వచ్చిన బాలికలకు కోరమండల్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కడప నగరం ఐఎంఏ హాలులో గురువారం బహుమతులను విద్యార్థినులకు అందజేశారు. మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థినికి 5 వేలు, రెండో స్థానంలో నిలిచిన విద్యార్థినికి 3500 రూపాయలు ఇచ్చారు. పాఠశాల విద్య ఆర్జేడీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా నగదు, పురస్కారాలు అందించారు. కార్యక్రమంలో కోరమాండల్‌ సంస్థ ప్రతినిధులు కె.ప్రదీప్‌కుమార్‌, భాస్కర్‌రెడ్డి, జేఎం మాధవన్‌, శివకుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T05:02:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising