ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ఆదుకునేందుకే సబ్సిడీతో విత్తనాలు

ABN, First Publish Date - 2021-12-08T04:54:34+05:30

భారీగా నష్టపోయిన శనగ రైతులను ఆదుకునేందుకే నష్టపోయిన వారికి మళ్లీ 80 శాతం సబ్సిడీతో విత్తన శనగలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

శనగ విత్తనాలను పంపిణీ చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, డిసెంబరు 7: భారీగా నష్టపోయిన శనగ రైతులను ఆదుకునేందుకే నష్టపోయిన వారికి మళ్లీ 80 శాతం సబ్సిడీతో విత్తన శనగలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన పోట్లదుర్తిలోని రైతు భరోసా కేం ద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులకు జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో శనగరైతుల సాగు చేసి పంట పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి మళ్లీ సాగు చేసుకునేందుకు సహాయం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏవో అరుణ, సుధాకర్‌రెడ్డి, రైతులు, పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T04:54:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising