ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాముకాటుతో విద్యార్థిని మృతి

ABN, First Publish Date - 2021-11-28T04:57:17+05:30

మండలంలోని తిప్పిరెడ్డిపల్లెకు చెందిన కోటయ్యగారి గురు కవిత (18) అనే విద్యార్థిని పాము కాటుకు గురై మృతి చెందింది.

కవిత (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, నవంబరు 27 : మండలంలోని తిప్పిరెడ్డిపల్లెకు చెందిన కోటయ్యగారి గురు కవిత (18) అనే విద్యార్థిని పాము కాటుకు గురై మృతి చెందింది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కవిత శుక్రవారం రాత్రి ఇంటి వద్ద ఆరు బయట కూర్చుని ఉండగా పాము కాటు వేసింది. వెంటనే కడపలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందిందని  తెలిపారు. కాగా కవిత మైదుకూరులోని మేధా డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆ కళాశాలలోని స్నేహితులు, అధ్యాపకులు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-11-28T04:57:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising