ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-02-02T04:45:56+05:30

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ బీవీ కిష్ణ్రయ్య హెచ్చరించారు.

రామాపురంలో ప్రజలకు సూచనలిస్తున్న ఎస్‌ఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపవరం, ఫిబ్రవరి 1: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ బీవీ కిష్ణ్రయ్య హెచ్చరించారు. సోమ వా రం మండలంలోని రాచాయిపేట, రామాపురం, బ్రాహ్మణపల్లె పం చాయతీల్లో ఆయన తన సిబ్బందితో కలిసి ఆయా గ్రామాల ప్ర జలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచా యతీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో గొడవలు, తగాదాలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏవైనా సమస్యలుంటే వెంటనే పోలీసుల దృష్టికి తేవాలని ఆయన ప్రజలకు సూచిం చా రు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T04:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising