ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-06-24T04:42:14+05:30

రైతులకు నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయశాఖ ఏడీ మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తున్న ఏడీ మురళీధర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వ్యవసాయశాఖ ఏడీ మురళీధర్‌రెడ్డి

రాయచోటి, జూన్‌ 23:  రైతులకు నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయశాఖ ఏడీ మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాయచోటి నియోజకవర్గంలోని పలు ప్రాం తాల్లో విత్తన, ఎరువుల దుకాణాలను ఆసక్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణాల యజమానులు రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేయాలన్నారు. గడువు ముగిసిన ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, అధిక ధరలకు విక్రయించినా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏవో దివాకర్‌, రైతు భరోసా కేంద్ర సహాయకుడు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-24T04:42:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising