ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-04-24T04:24:07+05:30

కొవిడ్‌ నివారణ నిమిత్తం ప్రభుత్వం ఆదేశాలను పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని మండల విద్యాధి కారి పద్మలత హెచ్చరించారు.

ప్రైవేట్‌ పాఠశాల నిర్వాహకులతో మాట్లాడుతున్న ఎంఈఓ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, ఏప్రిల్‌ 23: కొవిడ్‌ నివారణ నిమిత్తం ప్రభుత్వం ఆదేశాలను పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని మండల విద్యాధి కారి పద్మలత హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని వివిధ ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తొమ్మిదో తరగతి వరకూ శెలవులు ఇవ్వాలని సూచించారు. కేవలం 10వ తరగతి విద్యార్ధులకు మాత్రమే బోధిం చాలని అలా చేయని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2021-04-24T04:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising