ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌమ్యనాథస్వామి హుండీ లెక్కింపు

ABN, First Publish Date - 2021-10-22T04:54:07+05:30

జిల్లాలో సుప్రసిద్ధ దేవాలయమైన నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయంలో ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన హుండీని లెక్కించారు.

హుండీ డబ్బులను లెక్కిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, అక్టోబరు 21 : జిల్లాలో సుప్రసిద్ధ దేవాలయమైన నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయంలో ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన హుండీని లెక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు వేసిన 5 నెలలకు సంబంధించి కానుకలను లెక్కించగా 11,42,363 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఈ డబ్బులను ఆలయానికి సంబంధించిన ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సోమిశెట్టి ప్రభాకర్‌, తుమ్మల శ్రీధర్‌, నాని, మోహన్‌రెడ్డి, కాకిచంద్ర, నాగ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T04:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising