తెగి పడ్డ తీగలు - పట్టించుకోని అధికారులు
ABN, First Publish Date - 2021-04-17T04:41:19+05:30
అయ్యవారిపల్లె హరిజన వాడలో వారం రోజుల కిం దట గ్రామంలో విద్యుత తీగలు తెగి పడ్డాయి.
బి.కోడూరు, ఏప్రిల్ 16: అయ్యవారిపల్లె హరిజన వాడలో వారం రోజుల కిం దట గ్రామంలో విద్యుత తీగలు తెగి పడ్డాయి. అప్పటి నుంచి గ్రామంలో ఇళ్లకు, తాగునీటి బోరుకు ఏర్పాటు చేసిన మోటారు కు విద్యుత్ సరఫరా లేక సచివాలయం, విద్యుత కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత అధికారులు స్పందించి కింద పడ్డ విద్యుత వైర్లను సరిచేయా ల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Updated Date - 2021-04-17T04:41:19+05:30 IST