ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ ఉద్యోగికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2021-12-06T05:30:00+05:30

మండలం లోని వంకమర్రి సగిలేరు బ్రిడ్జి సమీపంలో ప్రమాదశాత్తు స్కూటర్‌ నుంచి కింద పడటంతో ఝాన్సీ లక్ష్మి అనే సచివాలయ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదంలో గాయపడిన ఝాన్సీ లక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాశినాయన, డిసెంబర్‌ 6: మండలం లోని వంకమర్రి సగిలేరు బ్రిడ్జి సమీపంలో ప్రమాదశాత్తు స్కూటర్‌ నుంచి కింద పడటంతో ఝాన్సీ లక్ష్మి అనే సచివాలయ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పిట్టిగుంట గ్రామానికి చెందిన ముత్తుముల ఝాన్సీ లక్ష్మి మైదు కూరు నియోజకవర్గంలోని ఆదిరెడ్డి పల్లె గ్రామ సచివాలయంలో హార్టి కల్చర్‌ విలేజ్‌ అసిస్టెంట్‌గా పనిచే స్తోంది. సోమవారం విధి నిర్వహ ణలో భాగంగా తోటి ఉద్యోగినితో కలసి కార్యాలయానికి ద్విచక్రవాహనంపై వెళు తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి పడిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానికుల సహాయంతో 108 వాహనంలో పోరు మామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2021-12-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising