ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరుగైన సేవల కోసమే సచివాలయాలు

ABN, First Publish Date - 2021-07-27T04:54:53+05:30

ప్రజలకు మెరుగైన సేవల కోసమే గ్రామ సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.

సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, జూలై 26 : ప్రజలకు మెరుగైన సేవల కోసమే గ్రామ సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని తలమంచిపట్నం, మైలవరంలలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాల భవనాలను  ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించి ఏమైనా సమస్యలున్నాయా? అని ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దారు తిరుపతయ్య, ఎంపీడీవో రామచంద్రారెడ్డి, మార్కె ట్‌ యార్డు చైర్మన్‌ శివగురివిరెడ్డి, సర్పంచులు చం ద్ర శేఖర్‌రెడ్డి, సోనూబాయ్‌, వైసీపీ నాయకులు మహేశ్వరరెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:54:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising