ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయం నిర్మాణాలను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-06-20T04:58:35+05:30

మండల వ్యాప్తం గా సచివాలయం నిర్మాణాలను వేగవంతం చేయాలని జేసీ సాయికాంత్‌వర్మ అధికారులకు తెలియజేశారు.

సచివాలయ స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంబేపల్లె, జూన్‌19: మండల వ్యాప్తం గా సచివాలయం నిర్మాణాలను వేగవంతం చేయాలని జేసీ సాయికాంత్‌వర్మ అధికారులకు తెలియజేశారు. శనివారం నిర్మాణంలో ఉన్న నారాయణరెడ్డిపల్లె సచివాలయాన్ని ఆయన సందర్శించారు. పనులకు సంబంధించి పలు సూచనలు, సలహాలను ఇంజనీరింగ్‌ అధికారులకు తెలియజేశారు.  మండల వ్యాప్తంగా సచివాలయం నిర్మాణాలు పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరసింహులు, తహసీల్దార్‌ నరసింహులు, ఇంజనీరింగ్‌ డిపార్టుమెంట్‌ పంచాయతీ కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T04:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising