ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయం, ఆర్‌బీకే తనిఖీ

ABN, First Publish Date - 2021-07-27T05:06:06+05:30

మండల పరిధిలోని జీ. రెడ్డివారిపల్లెలోని గ్రామ సచివాల యం, రైతు భరో సా కేంద్రాన్ని సోమవారం ఎంపీడీవో రామచంద్రారెడ్డి తనిఖీ చేశారు.

సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న ఎంపీడీవో రామచంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుండుపల్లె, జూ లై26: మండల పరిధిలోని జీ. రెడ్డివారిపల్లెలోని గ్రామ సచివాల యం, రైతు భరో సా కేంద్రాన్ని సోమవారం ఎంపీడీవో రామచంద్రారెడ్డి తనిఖీ చేశారు. సచివాలయంలో రికార్డులను పరిశీలించారు. అలాగే జీ. రెడ్డివారిపల్లెలోని నూతనంగా నిర్మించే రైతు భరోసా కేంద్రం, సచివాలయాలను పరిశీలించారు. మెగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ సందర్భంగా జీ. రెడ్డివారిపల్లెలోని సబ్‌సెంటర్‌ను పరిశీలించి పలు విషయాలు సూచించారు. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వీఆర్‌వోలు, వలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T05:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising