ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకాలను నోటీసుబోర్డులో ప్రదర్శించాలి : కమిషనర్‌

ABN, First Publish Date - 2021-09-04T05:04:17+05:30

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు సచివాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించాలని కమిషనర్‌ రంగస్వామి పేర్కొన్నారు. కడప నగరం 29వ డివిజన్‌లో శుక్రవారం సచివాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

రిజిష్టర్లను పరిశీలిస్తున్న కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(ఎర్రముక్కపల్లె), సెప్టెంబరు 3: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు సచివాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించాలని కమిషనర్‌ రంగస్వామి పేర్కొన్నారు. కడప నగరం 29వ డివిజన్‌లో శుక్రవారం సచివాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా సిబ్బంది హాజరు పరిశీలించారు. స్పందన ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి సంబంధించి డాష్‌బోర్డును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి అని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ మేనేజర్‌ ఇదయతుల్లా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-04T05:04:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising