ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్యం మెరుగుపడాలి : కమిషనర్‌

ABN, First Publish Date - 2021-10-22T05:06:53+05:30

నగరంలో పారిశుధ్యం మరింత మెరుగుపడాలని కమిషనర్‌ రంగస్వామి ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం వార్డు శానిటేషన్‌, ఎన్విరాన్మెంటల్‌ సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(ఎర్రముక్కపల్లె), అక్టోబరు 21: నగరంలో పారిశుధ్యం మరింత మెరుగుపడాలని కమిషనర్‌ రంగస్వామి ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం వార్డు శానిటేషన్‌, ఎన్విరాన్మెంటల్‌ సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఎక్కడా చెత్త ఉండరాదని, ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం తప్పనిసరిగా పారిశుధ్య కార్మికులు చెత్త సేకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ఎంహెచ్‌వో రమణారెడ్డి, అడిషనల్‌ కమిషనర్‌ సి.చరణ్‌తేజరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, వార్డు శానిటేషన్‌ సెక్రటరీలు, నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T05:06:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising