ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామాలయ నిర్మాణానికి రూ.2.16 లక్షలు విరాళం

ABN, First Publish Date - 2021-01-16T05:07:39+05:30

ప్రముఖ సంఘ సేవకుడు, హిందూపురం పార్లమెంటు మాజీ ఇన్‌చార్జ్‌ లయన్‌ పఠాన్‌ ఖాసింఖాన్‌ అనంతపురం జిల్లా నల్లమాడ మండలం బడవాండ్లపల్లె గ్రామంలో రామాలయ నిర్మాణానికి రూ.2.16 లక్షలు విరాళాన్ని అందించారు.

గ్రామస్తులకు చెక్కునందిస్తున్న ఖాసింఖాన్‌, అక్బర్‌ఖాన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(ఎర్రముక్కపల్లె), జనవరి 15: ప్రముఖ సంఘ సేవకుడు, హిందూపురం పార్లమెంటు మాజీ ఇన్‌చార్జ్‌ లయన్‌ పఠాన్‌ ఖాసింఖాన్‌ అనంతపురం జిల్లా నల్లమాడ మండలం బడవాండ్లపల్లె గ్రామంలో రామాలయ నిర్మాణానికి రూ.2.16 లక్షలు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడవాండ్లపల్లెలో తమ పూర్వీకుల సమాధులున్నాయని వాటిని దర్శించుకోవడానికి వచ్చేటప్పుడు స్థానిక ప్రజలు తమ గ్రామంలో రామమందిరం ఏర్పాటు చేయాలని కోరగా, తక్షణం స్పందించి ఈ విరాళం అందజేశామన్నారు. కార్యక్రమంలో ఖాసింఖాన్‌ సోదరులు అక్బర్‌ఖాన్‌, బాబాఖాన్‌, రహింఖాన్‌, హైదర్‌వల్లి ఖాన్‌, రఫిక్‌ఖాన్‌, అలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:07:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising