ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ బాధితులకు రూ.10 లక్షలు చెల్లించాలి

ABN, First Publish Date - 2021-06-17T05:13:41+05:30

కొవిడ్‌తో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ ఆధ్వర్యంలో డీటీ లక్ష్మిదేవికి వినతి పత్రం ఇచ్చారు.

డీటీకి వినతి పత్రం ఇస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, జూన్‌ 16: కొవిడ్‌తో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ ఆధ్వర్యంలో డీటీ లక్ష్మిదేవికి వినతి పత్రం ఇచ్చారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు .రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎర్రగుంట్ల తహసీల్దార్‌ కార్యాలయంలో టీడీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ కరోనాకారణంగా దెబ్బతిన్న చిన్నచిన్న వ్యాపారులకు ప్రభుత్వం రూ.10 వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి సుంకరనాగేశ్వరరావు, టౌన్‌ రైతు సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం, మండల ప్రధాన కార్యదర్శి నాగభూషణం రెడ్డి  పేర్కొన్నారు.


Updated Date - 2021-06-17T05:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising