ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిమ్స్‌ వైద్యుల ఉదారత

ABN, First Publish Date - 2021-06-20T04:50:07+05:30

పెట్రోలు దాడి జరిగి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న వనిపెంటకు చెందిన నాని, అతడి తల్లి మేరీకి వైద్యులు రూ.50 వేలు నగదు అం దించారు.

నగదు అందిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (సెవెన్‌రోడ్స్‌), జూన్‌ 19 : పెట్రోలు దాడి జరిగి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న వనిపెంటకు చెందిన నాని, అతడి తల్లి మేరీకి వైద్యులు రూ.50 వేలు నగదు అందించారు. కడప సర్వజన ఆసుపత్రిలో రక్తనిధి విభాగ బాధ్యులు డాక్టర్‌ గురవ య్య ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ చందాల రూపంలో సుమారు రూ.50 వేలు సేకరించి ఈ మొత్తాన్ని శనివారం ఆసుపత్రిలో బాధితుడి తల్లికి అం దించారు. కార్యక్రమంలో కేవీ రమణ, డాక్టర్లు గురవయ్య, ఆనంద్‌కుమార్‌, డీఈఈ వేణుగోపాల్‌, ఏఈఈ బాలరాజశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T04:50:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising