ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి హామీ పథకంపై సమీక్ష

ABN, First Publish Date - 2021-04-17T05:02:52+05:30

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై శుక్ర వారం స్థానిక జిల్లా పరిషత్‌ సభాభవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న పీడీ యధుభూషన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(నాగరాజుపేట), ఏప్రిల్‌ 16: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై శుక్ర వారం స్థానిక జిల్లా పరిషత్‌ సభాభవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా పీడీ యధుభూషన్‌రెడ్డి మాట్లాడుతూ గడిచిన 2020- 21 సంవత్సరంలో 147.32 లక్షల కూలీల నిధులు ఉం డగా 149.27 పనిదినాలు కల్పించి లక్ష్యాలను అధిగమించినట్లు తెలిపారు. వేతనాల ఖర్చు రూ.349.15 కోట్లు అని, రూ.351.70 కోట్లు సాధించామన్నారు. సామాగ్రి ఖర్చు రూ.232.76 కోట్లు ఉండగా రూ.287.67 కోట్లు అయిందన్నారు. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో లక్ష్యాలను అధిగమించామన్నారు. వేసవి కాలంలో అదనపు భత్యం కూలీలకు ఉంటుందన్నారు. సమావేశంలో ఉపాధి హామీ నిఘా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ఏపీడీ తదితర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T05:02:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising