ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి విత్తనాల కోసం నమోదు చేసుకోండి

ABN, First Publish Date - 2021-05-17T05:01:31+05:30

మండలంలో నేటి నుంచి ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి శ్యామ్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరపునాయునిపల్లె, మే 16: మండలంలో నేటి నుంచి ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి శ్యామ్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి 500 క్వింటాళ్ల రాయితీ కే6 రకం వేరుశనగ విత్తనాలు మంజూరయ్యాయని, రైతులు ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుబుక్కులు జిరాక్స్‌తో పాటు సెల్‌ఫోన్‌ ఖచ్చితంగా తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 24వ తేది నుంచి విత్తన పంపిణీ ఉంటుందన్నారు. 


Updated Date - 2021-05-17T05:01:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising