ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోటీతత్వంతోనే ప్రతిభకు గుర్తింపు

ABN, First Publish Date - 2021-10-27T05:04:02+05:30

విద్యార్థులు పోటీతో చదివినపుడే వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి ప్రభాకర్‌రెడ్డి

సంబేపల్లె, అక్టోబరు26: విద్యార్థులు  పోటీతో చదివినపుడే వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం   మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సంబేపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మాట్లాడుతూ సమగ్ర శిక్ష ద్వారా అందుతున్న పథకాలను విద్యార్థులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాఠ్యపుస్తకాలు, జగనన్న విద్యా కానుక పట్ల సరఫరాపై ఆరాతీశారు. కాగా పాఠశాలకు మౌలిక వసతులు కల్పించా లని పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ బుజ్జిరెడ్డి ఆయనను కోరారు.  ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి,  ఎంఈవో గిరివరదయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T05:04:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising