ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజంపేట పార్లమెంటరీ టీడీపీ కార్యదర్శి మృతి

ABN, First Publish Date - 2021-10-18T05:50:44+05:30

రామాపురం మండలం చిట్లూరుకు చెందిన టీడీపీ రాజంపేట పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి యర్రబోలు శేఖర్‌ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామాపురం, అక్టోబరు 17: రామాపురం మండలం చిట్లూరుకు చెందిన టీడీపీ రాజంపేట పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి యర్రబోలు శేఖర్‌ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. శేఖర్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి తిరుపతి నారాయణాద్రి ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ జయరాములు వివరించారు.

 

Updated Date - 2021-10-18T05:50:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising