ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత
ABN, First Publish Date - 2021-09-29T14:13:50+05:30
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ. రమణా రెడ్డి(80) కన్నుమూశారు.
కడప: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ. రమణా రెడ్డి(80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డి కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రమణారెడ్డి మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు సంతాపం తెలిపారు.
Updated Date - 2021-09-29T14:13:50+05:30 IST