ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెపోటుతో ఖైదీ మృతి

ABN, First Publish Date - 2021-10-22T04:52:12+05:30

కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించినట్లు రిమ్స్‌ పోలీసులు తెలిపారు.

మృతి చెందిన ఇక్బాల్‌హుస్సేన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (క్రైం), అక్టోబరు 21: కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించినట్లు రిమ్స్‌ పోలీసులు తెలిపారు. కడప బెల్లంమండీవీధికి చెందిన షేక్‌ ఇక్బాల్‌ హుస్సేన్‌ (47), వరకట్న వేధింపుల కేసులో 4 సంవత్సరాలు జైలు శిక్ష పడడంతో 2019 సెప్టెంబరు నెల  నుంచి కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఛాతిలో నొప్పి ఉండడంతో వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్‌కు తరలించకగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2021-10-22T04:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising