ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగుపాటుకు వ్యకి ్త మృతి

ABN, First Publish Date - 2021-10-24T04:54:11+05:30

మైలవరం మండలంలోని నవాబుపేట గ్రామంలో శనివారం సాయంత్రం పాపిరెడి ్డ లక్ష్మీనారాయణరెడి ్డ (63) అనే వ్యకి ్త మృతి చెందాడు.

మృతి చెందిన నారాయణరెడ్డి (ఫైల్‌ఫోటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 23: మైలవరం మండలంలోని నవాబుపేట గ్రామంలో శనివారం సాయంత్రం పాపిరెడి ్డ లక్ష్మీనారాయణరెడి ్డ (63) అనే వ్యకి ్త మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు... లక్ష్మీనారాయణరెడ్డి పొలం గట్లమీద ముళ్లపొదలను తొలగించి కట్టెలను ట్రాక్ట రుకు లోడు చేస్తుండగా ఒక్కసారి గా ఉరుములు, మెరుపులు రావ డంతో పిడుగుపాటు గురై మృతి చెందిన ట్లు తెలిపారు. ఈవిషయంపై తలమంచిపట్నం ఎస్‌ఐ మంజునాథను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా నవాబుపేటలో మృతుని సమాచారం తమకు అందలేదని తెలిపారు.


 

Updated Date - 2021-10-24T04:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising