ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలపై ప్రజలకు అవగాహన వుండాలి

ABN, First Publish Date - 2021-10-24T04:58:54+05:30

చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి వుండాలని కమలాపురం మేజిస్ర్టే ట్‌ హరిబాబు పేర్కొన్నారు. మం డల పరిధిలోని తిప్పలూరు గ్రా మంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

సదస్సులో ప్రసంగిస్తున్న మేజిస్ర్టేట్‌ హరిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపురం మేజిస్ట్రేట్‌ హరిబాబు 


ఎర్రగుంట్ల, అక్టోబరు 23: చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి వుండాలని కమలాపురం మేజిస్ర్టే ట్‌ హరిబాబు పేర్కొన్నారు. మం డల పరిధిలోని తిప్పలూరు గ్రా మంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హరిబాబు మాట్లాడుతూ చట్టాల గురించి అవగాహన ఉన్నపుడే ప్రశ్నించగలుగుతారన్నారు. రోడ్డు ప్రమాదాలపై ఆయన ప్రజలకు సూచనలిచ్చారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రామచంద్రుడు, అడ్వకేట్లు బి.నారాయణరెడి 

Updated Date - 2021-10-24T04:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising