చట్టాలపై ప్రజలకు అవగాహన వుండాలి
ABN, First Publish Date - 2021-10-24T04:58:54+05:30
చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి వుండాలని కమలాపురం మేజిస్ర్టే ట్ హరిబాబు పేర్కొన్నారు. మం డల పరిధిలోని తిప్పలూరు గ్రా మంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
కమలాపురం మేజిస్ట్రేట్ హరిబాబు
ఎర్రగుంట్ల, అక్టోబరు 23: చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి వుండాలని కమలాపురం మేజిస్ర్టే ట్ హరిబాబు పేర్కొన్నారు. మం డల పరిధిలోని తిప్పలూరు గ్రా మంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హరిబాబు మాట్లాడుతూ చట్టాల గురించి అవగాహన ఉన్నపుడే ప్రశ్నించగలుగుతారన్నారు. రోడ్డు ప్రమాదాలపై ఆయన ప్రజలకు సూచనలిచ్చారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామచంద్రుడు, అడ్వకేట్లు బి.నారాయణరెడి
Updated Date - 2021-10-24T04:58:54+05:30 IST