ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

ABN, First Publish Date - 2021-06-13T05:05:47+05:30

నగర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా పిలుపునిచ్చారు.

భూమిపూజ చేస్తున్న డిప్యూటీ సీఎం, మేయర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.3.80 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

కడప(ఎర్రముక్కపల్లె), జూన్‌ 12: నగర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా పిలుపునిచ్చారు. కడప 20వ డివిజను పరిధిలో శనివారం రాజీవ్‌మార్గ్‌ నాలుగు రోడ్ల కూడలి వద్ద రూ.3.80 కోట్లతో నూతన రోడ్ల విస్తరణ పనులకు డిప్యూటీ సీఎంతో పాటు మేయర్‌ సురే్‌షబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరాభివృద్ధిలో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చేస్తున్న రాజీవ్‌మార్గ్‌ రోడ్ల విస్తరణ సుందరీకరణ పనులకు నేడు భూమిపూజ చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ లవన్న, స్థానిక కార్పొరేటరు మాధవి, కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-13T05:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising