ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడ్పీ సీఈవోగా పెండ్లిమర్రి ఎంపీడీవో

ABN, First Publish Date - 2021-05-12T05:11:59+05:30

జిల్లా ప్రజాపరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా పెండ్లిమర్రి ఎంపీడీవో మన్నూరు సుధాకర్‌రెడ్డిని నియమిస్తూ పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

మన్నూరు సుధాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడో రేపో బాధ్యతల స్వీకరణ


కడప(రూరల్‌), మే 11: జిల్లా ప్రజాపరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా పెండ్లిమర్రి ఎంపీడీవో మన్నూరు సుధాకర్‌రెడ్డిని నియమిస్తూ పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన నేడో రేపో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదివరకు సీఈవోగా పనిచేసిన సి.సుధాకర్‌రెడ్డి ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందారు. ఆయన స్ధానంలో జిల్లా సహకారశాఖ ఆడిట్‌ అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాసులరెడ్డి జడ్పీ ఎఫ్‌ఏసీ సీఈవోగా కలెక్టర్‌ ఉత్వర్వుల మేరకు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన్నూరు సుధాకర్‌రెడ్డిని జడ్పీ సీఈవోగా నియమిస్తూ  పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

Updated Date - 2021-05-12T05:11:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising