ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు సబ్సిడీతో శనగలు

ABN, First Publish Date - 2021-11-29T05:18:01+05:30

అధిక వర్షాల వల్ల పంట నష్టం జరిగిన రై తులకు 80శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు పం పి ణీ చేస్తున్నట్లు ఎమ్మె ల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.

విత్తనాలు అందజేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముద్దనూరు నవంబరు28:అధిక వర్షాల వల్ల పంట నష్టం జరిగిన రై తులకు 80శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు పం పి ణీ చేస్తున్నట్లు ఎమ్మె ల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధి తిమ్మాపురం గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో ఆదివారం సబ్సిడీ శనగ విత్తనాల ఎమ్మెల్యే రైతులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత  బీమా ప్రీమియం తో సహా బీమా పరిహారపు డబ్బులు చెల్లిస్తుందన్నారు.  కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి, ఎంపీఈవో జ్యోతి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T05:18:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising