ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి ఆలయానికి ఎన్‌ఆర్‌ఐ విరాళం

ABN, First Publish Date - 2021-05-06T04:51:30+05:30

శిథిలావస్థ దశలో ఉన్న శ్రీవారి ఆలయ పునర్‌ నిర్మాణానికి డాక్టర్‌ రాంప్రసాద్‌రెడ్డి (ఎన్‌ఆర్‌ఐ) రూ.1,16,116 విరాళాన్ని అందించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

విరాళాన్ని అందజేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాలివీడు, మే 5: శిథిలావస్థ దశలో ఉన్న శ్రీవారి ఆలయ పునర్‌ నిర్మాణానికి డాక్టర్‌ రాంప్రసాద్‌రెడ్డి (ఎన్‌ఆర్‌ఐ) రూ.1,16,116 విరాళాన్ని అందించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గాలివీడు మండల కేంద్రంలోని పెద్దూరు బ్రాహ్మణవీధిలో ఉన్న శ్రీవారి ఆలయం పునర్‌నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయానికి తన వంతు సహకారంగా కాల్వపల్లె ఎర్రంరెడ్డి (విశ్రాంత ఉపాధ్యాయులు) కుమారుడు అమెరికాలో ఉన్న డాక్టర్‌ ఎర్రంరెడ్డి రాంప్రసాద్‌రెడ్డి రూ.1,16,116 నగదును విరాళంగా పంపించారు. నగదును ఆయన సోదరుడు కె. మురళీధర్‌రెడ్డి, మదన్‌, పర్వతరెడ్డి చేతుల మీదుగా బుధవారం ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో జీవీ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు సుబ్బరాయుడు, రామక్రిష్ణారెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T04:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising